Technology

ఎఐ దుర్విన్యోగ నివారణకు నియంత్రణలు కఠినతరం చేసిన ప్రభుత్వం…

As artificial intelligence expands rapidly worldwide, tightening regulations and fluctuations in technology stocks are beginning to influence global markets and economic outlook. ప్రభుత్వాలు ఏఐ భద్రత, పారదర్శకత, డేటా రక్షణపై కఠిన మార్గదర్శకాలు…

Tollywood Cinema News

Telugu Local News

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన అలియాబాద్ చైర్పర్సన్ కమటం శిరీష కృష్ణారెడ్డి..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరం అనిల్ రెడ్డి కుమారుడు వివాహం ఇందుకు వేదిక అయింది….. Revanth Reddy Attends Suram Anil Reddy’s Son Wedding in Hyderabad సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన అలియాబాద్ చైర్పర్సన్ కమటం శిరీష…

హైదరాబాద్‌లో అసిఫ్ నగర్ ప్రాంతంలో నడుస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అప్రమత్తంగా బైక్‌ను పార్క్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు.

హైదరాబాద్‌లోని లాలగూడాలో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారుచేస్తున్న 1915 కేజీల పేస్ట్‌తో పాటు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లాలోని పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం కేసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.25 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ రాధరమణ ఏసీబీ వలలో చిక్కారు.

రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు శామీర్‌పేటలో వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి సహకారంతో చేపట్టిన ఈ శిబిరంలో భారీ వాహన డ్రైవర్ల చూపును పరిశీలించారు.

National News

సృష్టి సరోగసి కేసులో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ…

In Hyderabad, the ED has arrested Dr. Namrata and her son in the Srishti surrogacy case. They are accused of purchasing infants from tribal families and running a multi-crore fraud…

బ్రిటిష్ పార్లమెంట్‌లో తెలుగు యువకుడు ప్రమాణ స్వీకారం

Telugu leader takes oath in UK House of Lords తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటిష్ పార్లమెంట్ ఎగువసభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జీవితకాల సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ వర్గాలు వెల్లడించాయి. సిద్దిపేట…

Crime

ఖమ్మం జిల్లాలో బీమా డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది. అనారోగ్యంతో ఉన్న భర్తపై భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించిన భార్య, తరువాత కుట్ర పన్ని అతడిని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో బీమా డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది. అనారోగ్యంతో ఉన్న భర్తపై భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించిన భార్య, తరువాత కుట్ర పన్ని అతడిని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. A shocking crime…

హైదరాబాద్‌లో తక్కువ ఫీజుతో భారీ రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి పరిధిలో అక్రమ బెల్ట్ షాపులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలువురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలో రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నాలుగు మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

సైబరాబాద్‌లో ప్రత్యేక ఆపరేషన్‌లో 8 సైబర్ మోసం కేసులు ఛేదించి 11 మందిని అరెస్ట్ చేశారు; ట్రేడింగ్, లోన్ మోసాల్లో కోట్ల రూపాయలు తిరిగి పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. .