E PAPER 11 MAY 2023

భూ భకాసురులకు సహాయ పడ్డ సోమేశ్‌ కుమార్‌ అంటూ సీఏల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు..

హైదరాబాద్‌ : ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు.…

పరీక్షల్లో తప్పడంతో ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.. ఇంటర్‌లో చెల్లి పాసై తాను ఫెయిలై అయ్యానని… అక్క ఆత్మ హత్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మంగళవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినపట్నుంచీ ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో…

నాలుగేళ్లు గడిచిన పసుపు బోర్డు తీసుకురాలే..బాండ్‌ పేపర్‌ కు పిండ ప్రధానం చేసిన గ్రామస్తులు

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి తనను గెలిపిస్తే గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన…

రెండు రోజుల్లో పెళ్లి…. అంతలోనే ఘోరం

వరంగల్‌ : పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరున్ని రోడ్డు ప్రమాదం మింగేసింది. వరంగల్‌…

సినిమా ను ఆపగలరేమో గాని సత్యాన్ని ఆపలేరు‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన… రాములమ్మ

హైదరాబాద్‌ : ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకి.. ఏ సినిమా చూడాలో.. ఏ సినిమా చూడకూడదో.. అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని…

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. పదో తరగతిలో 86.6 శాతం ఉత్తీర్ణత.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

బాలికల ఉత్తీర్ణత శాతం 88.53..బాలుర ఉత్తీర్ణత శాతం 84.68ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాని పాఠశాలలు 2599 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో…

చివరి మజిలీ ప్రయాణంలో సైతం మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్షయంగా ముందుకు సాగుతున్నాం.. వైకుంట ధామం ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్..

మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ కలిసి బేగంపేటలో జిహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన మహాపరినిర్వాణ వైకుంట ధామాన్ని ప్రారంభించారు. బేగంపేటలో ఆధునిక…

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌… ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌…

ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం… ప్రారంభం

విజయవాడ : ’జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్‌ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు…