
కేబీఆర్ పార్క్ లో యోగా డే కార్యక్రమాలు
పాల్గోన్న మంత్రి పొన్నం
హైదరాబాద్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో యోగా డే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేసారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ,ఇతర అధికారులు ముఖ్య నేతలు పాల్గోన్నారు.