
విశ్వశాంతి హై స్కూల్లో యోగేంద్ర అక్షర క్రమం ఆళ్లగడ్డ రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఆళ్లగడ్డ నియోజవర్గం ఆధ్వర్యంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ భాష ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ టౌన్ లోని బాలాజీ నగర్ లోని విశ్వశాంతి హై స్కూల్లో కరస్పాండెంట్ సి శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అందరూ యోగేంద్ర అక్షర క్రమంలో కూర్చుని యోగాంద్రగా స్ఫూర్తిగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్ఫూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో విక్రమ్, సరళ, సుహాసిని, సుభాన్, షేక్షావలి, ప్రభాకర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన రాష్ట్రంలో యోగాంధ్ర పేరుతో ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా గురించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రేపు వైజాగ్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన దేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మోడీ గారు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా విద్యార్థులందరూ యోగాంధ్రగా అక్షర క్రమంలో కూర్చుని శుభాకాంక్షలు తెలపడం జరిగింది యోగ మన దేశ ప్రాచీన కాలం నుండి జరుగుతున్నది యోగా సర్వ రోగ నిరోధ గారిని యోగ చేయటంలా రోగాలన్నీ దూరమవుతాయి యోగాకు దగ్గర అయితే రోగాలకు దూరమైనట్లే యోగ వలన ఆసనాలు వేయడం వలన మానసికంగా శారారికంగా ఆధ్యాత్మికంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది నేటి విద్యా నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు విద్యార్థి దశ నుండే యోగ నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా జ్ఞానపరంగా మానసికంగా బంగారు భవిష్యత్తుల ఉన్నతశ్రేణిలో రాణించగలరు రేపు అన్ని పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారాల అదేశాల మేరకు యోగా దినోత్సవం జయప్రదం చేయవలసిందిగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున సవినయంగా కోరుకుంటున్నాను