ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం… ప్రారంభం

విజయవాడ : ’జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్‌ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు…

నానమ్మ బాటలో ప్రియాంకా.. తెలంగాణా నుండి పోటి..

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారా..? రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇక్కడ్నుంచే…

ఆర్వోబీని ప్రారంభించిన మంత్రులు

మహబూబ్‌ నగర్‌ : దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే…

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం… ధాన్యం కొనుగులు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి…

మేడ్చల్ నియోజకవర్గం పరిదిలోని కీసర, మూడుచింతలపల్లి మండలాల్లో కొనుగులు కేంద్రాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సద అండగా…

కర్ణాటకలో భారీగా నగదు స్వాధీనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నారు అందుకు…

అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా …

కెసిఆర్ అన్నదాతలకు ఉండగా ఉంటూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తులు తీసుకుంటోందని మంత్రి వేముల ప్రశాంత్…

జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీజవాన్ అంత్యక్రియల్లో పాల్గొన్నా మంత్రులు, ఎంపీ..

జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్…

2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి… రేవంత్ రెడ్డి..

ఈ నెల 8న సరూర్ నగర్ లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రియాంక గాంధీ…

E PAPER 5 MAY 2023