కేదార్‌నాథ్‌ దేవాలయంలో భక్తులకు తిరిగి అనుమతి..

ఉత్తరాఖండ్‌ ఏప్రిల్‌ 25 : మంచుతుపాన్‌ తగ్గడంతో కేదార్‌నాథ్‌ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు మంగళవారం ఉదయం…

అదానీ, చైనా, ఇతర అంశాలపై ‘’మౌన్‌ కీ బాత్‌’’ నడుస్తోందికాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ వ్యంగ్యోక్తులు..

న్యూఢల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం ‘‘మన్‌ కీ బాత్‌’’ 100వ ఎపిసోడ్‌ ఈనెల 30న నభూతో…

రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలా అనేది కార్మికులు నిర్ణయించుకోవొచ్చు తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై..

చెన్నై: కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు…

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఎడప్పాడి పళనిస్వామి.

చెన్నై : బీజేపీ కోరిక పరిశీలించిన విూదట కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక…

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు నో చెప్పిన తమిళ సై..

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్‌ తమిళ సై తిరస్కరించారు. పురపాలక…

విపక్షాల ఐక్యతకు మమత సహకరిస్తారా?

న్యూఢల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఏప్రిల్‌ 25న టీఎంసీఅధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. కోల్‌కతాలో…

7న తెలంగాణకు మాయవతి…

బీఎస్పీ చీఫ్‌ మాయావతి వచ్చే నెల 7వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ‘భరోసా’ పేరుతో భారీ బహిరంగ సభ…

త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు.. కేటీఆర్..

త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ… ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని మంత్రి…

కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చేదే బీజేపీ ప్రభుత్వమే… అందరిని ఊచలు లికించేలా చేస్తాం.. అమిత్ షా…

కార్ యొక్క స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్ కోరుకోవడం లేదు ఆరోపించారు. మోడీ…

ఎట్టకేలకు పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు…

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం పంజాబ్‌లోని మోగా జిల్లా నుండి అరెస్టు చేశారు. మార్చి…