30 నుంచి కొత్త సెక్రటేరియెట్‌ లోకి….ఫస్ట్‌ జీఏడీ, సెకండ్‌ ఫైనాన్స్‌, థర్డ్‌ రెవెన్యూ!

వచ్చేవారం నుంచి కొత్త సెక్రటేరియట్‌లోకి డిపార్ట్‌మెంట్స్‌ షిఫ్టింగ్‌ పనులు షురూ కానున్నాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల…

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

ఆపరేషన్ చేసి మహిళ కడపు లోనే క్లాత్ ను వదిలేసిన డాక్టర్లు .. గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని…

16న అంబేద్కర్‌ విద్యా వికాస్‌ మెరిట్‌ అవార్డుల ప్రధానోత్సవం..

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డా.…

కజ్రీవాల్‌ కు సీబీఐ సమన్లను సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ఆగ్రహం…

న్యూఢల్లీ : ఢల్లీ మద్యం విధానం కేసు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ…

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ పరిరక్షణ కమిటి ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సింహాచలం వరకు…

వ్యూహం ప్రకారమేవందే ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరుగుతోందా …

న్యూఢల్లీ ఏప్రిల్‌ : 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180…

క్లాస్‌ రూమ్లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకున్న బీటెక్ విద్యార్థిని… తలుపులు బద్దలుకొట్టి చూడగా… పక్కనే ఆరు నెలల పిండంతో… మృతి…

వేసవి కాలమంటూ ఐస్క్రీమ్ కొంటున్నారా అయితే జాగ్రత్త అంటున్న పోలీసులు… సైబరాబాద్‌ లో భారీగా కల్తీ ఐస్‌ క్రీం తయారీ కేంద్రాలు…

హైదరాబాద్‌ లో కల్తీ ఐస్‌ క్రీం తయారీకేంద్రాలు గుట్టురట్టవుతోంది. చిన్నపిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్న కల్తీ ఐస్‌ క్రీం లపై పోలీసులు…

లోయలో పడిన బస్సు..ఎనిమిది మంది మృతి..25 మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి…

టైరు పేలి బస్సు మంటలకు ఆహుతి .. ప్రయాణికులు సురక్షితం….

అనంతపురం జిల్లా… సింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి…