తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. పదో తరగతిలో 86.6 శాతం ఉత్తీర్ణత.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

బాలికల ఉత్తీర్ణత శాతం 88.53..బాలుర ఉత్తీర్ణత శాతం 84.68ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాని పాఠశాలలు 2599 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో…

చివరి మజిలీ ప్రయాణంలో సైతం మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్షయంగా ముందుకు సాగుతున్నాం.. వైకుంట ధామం ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్..

మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ కలిసి బేగంపేటలో జిహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన మహాపరినిర్వాణ వైకుంట ధామాన్ని ప్రారంభించారు. బేగంపేటలో ఆధునిక…

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌… ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల… బాలికలదే పై చేయి..

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి…

కర్ణాటక సార్వభౌమాధికారం వ్యాఖ్యల పై సోనియాను వివరణ కోరిన ఈసి..

న్యూఢల్లీ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారంవ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు…

తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదుఆత్మబలిదానాలు వృధా కావద్దు‘

తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది..బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు..కాంగ్రెస్‌ అధికారంలోకి…

క్షేమంగా విద్యార్థులు చేరుకున్న మణిపూర్‌ విద్యార్దుల … స్వాగతం పలికిన మంత్రి, అధికారగణం…

హైదరాబాద్‌ : మణిపూర్‌ నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్‌ లకు చెందిన దాదాపు 72 మంది విద్యార్థినీ,…

ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు… కేటీఆర్‌ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్‌కు సంబంధం ఏమిటి?..

అమరావతి మే 8 : తెలంగాణలో అమరరాజా కంపెనీ ఏకంగా రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టడం… దాదాపు 10 వేల…

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం… ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతి…

హ్యూస్టన్:- అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్‌ రాష్ట్రం అలెన్‌ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 8 మంది…

విద్యతో ప్రపంచాన్ని జయించ వచ్చు..

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల లో టెక్నిప్ FMC వారి సహకారంతో 2కోట్లతో నిర్మాణం చేపట్టనున్న మండల ప్రజ పరిషత్…