కర్ణాటకలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అలానే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు… కేటీఆర్…

కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని కేటీఆర్…

2024 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దే విజయం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో పట్టం.. ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్‌ రెడ్డి

న్యూ ఢల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల విూదగా…

కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్..

కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తన్న సత్తాను చాటుకుంటోంది, బీజేపీ మాత్రం వెనకంజలో కొనసాగుతోంది. మొత్తానికి కర్ణాటక ఓటర్లు ఇసారి కాంగ్రేస్…

పేద ప్రజలను పీడించుక తింటోన్న రాష్ట్ర ప్రభుత్వం… బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌…

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడిరచుకు తింటోందని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. పేదలకు నిలువనీడ…

కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు.…

ఎన్నికలకు పోదాం… సవాలు విసిరిన ఉద్ధవ్‌

ముంబై : శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,…

సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట…

న్యూఢల్లీ : సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్‌ నాథ్‌…

రేషన్ డీలర్లు సమ్మే ఆలోచన విరమించుకోవాలి… ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్

22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు పేదల ప్రయోజనాలకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉంది…

పరీక్షల్లో తప్పడంతో ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.. ఇంటర్‌లో చెల్లి పాసై తాను ఫెయిలై అయ్యానని… అక్క ఆత్మ హత్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మంగళవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినపట్నుంచీ ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో…

నాలుగేళ్లు గడిచిన పసుపు బోర్డు తీసుకురాలే..బాండ్‌ పేపర్‌ కు పిండ ప్రధానం చేసిన గ్రామస్తులు

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి తనను గెలిపిస్తే గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన…