ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం..ఎం ఎల్‌ సి కవితలో టెన్షన్‌ లో ఉన్నారా ..?

న్యూ డిల్లీ : దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.…

ప్రాజెక్టులపై అలసత్వంతో రైతులకు తీరని నష్టం భట్టి విక్రమార్క

అచ్చంపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా 83వ రోజు బుధవారం నాడు అచ్చంపేట మండలం…

తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఇద్దరి బాధితుల నుంచి 27 లక్షల స్వాహా చేసిన సైబర్ నేరస్తులు…

సైబర్ నేరగాళ్లతో మోసపోయిన చిలకలగూడ, పంజాగుట్ట కు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. పార్ట్ టైం జాబ్ పేరుతో బాధితుల మొబైల్…

E PAPER 6 JUNE 2023

బి ఆర్ ఎస్ వలస నేతల్లో ఆందోళనలు…

కరీంనగర్‌, జూన్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీజేపీలో వలస నేతలకు నిప్పులపై నిల్చున్నట్టు ఉందట. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సమయంలో ఈటల…

నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి..

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్‌ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు…

ఒడిశా రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్‌, కెసిఆర్.. సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

ఒడిశాలోని బాలాసోర్‌ సవిూపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా…

ఘోర రైలు ప్రమాదం, వందలాది మంది ప్రయాణికులు మృతి.. ఎంతోమంది ప్రయాణికులకు గాయాలపాలు..

భువనేశ్వర్‌, జూన్‌ 3, (న్యూస్‌ పల్స్‌)ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది…

తెలంగాణ ఆకాంక్ష నుంచి ఉద్బవించి, తెలంగాణ ఆశయాల ఆచరణకు పదేళ్లు…

హైదరాబాద్‌ : ఉద్యమ దశ నుంచి తెలంగాణ అకాంక్ష ఆచరణ రూపు దాల్చి పదో ఏట అడుగిడుతోంది. పదేళ్ల క్రితం పార్లమెంటు…

ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం… పిల్లలకు చుక్కాని తల్లిదండ్రులు…

తల్లిదండ్రుల దినోత్సవం (గ్లోబల్‌ పేరెంట్స్‌ డే)ను ప్రతి ఏడాది జూన్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా…