శ్రీకాకుళం : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు.…
Category: IMPORTANT AND GENERAL NEWS
పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
రానున్న హరితహారంలో నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన…
తాను పొందిన 12వ తరగతి గ్యాడ్యుయేషన్ పట్టాను తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పెట్టి పాదాలకు నమస్కరించిన హిమాన్షు
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్…
30 నుంచి కొత్త సెక్రటేరియెట్ లోకి….ఫస్ట్ జీఏడీ, సెకండ్ ఫైనాన్స్, థర్డ్ రెవెన్యూ!
వచ్చేవారం నుంచి కొత్త సెక్రటేరియట్లోకి డిపార్ట్మెంట్స్ షిఫ్టింగ్ పనులు షురూ కానున్నాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల…
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ఆపరేషన్ చేసి మహిళ కడపు లోనే క్లాత్ ను వదిలేసిన డాక్టర్లు .. గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని…
16న అంబేద్కర్ విద్యా వికాస్ మెరిట్ అవార్డుల ప్రధానోత్సవం..
హైదరాబాద్ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డా.…
కజ్రీవాల్ కు సీబీఐ సమన్లను సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ఆగ్రహం…
న్యూఢల్లీ : ఢల్లీ మద్యం విధానం కేసు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ…
విశాఖపట్నం : విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటి ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు…
వ్యూహం ప్రకారమేవందే ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరుగుతోందా …
న్యూఢల్లీ ఏప్రిల్ : 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180…