గ్రామాలకు టెక్నాలజీ చేరితేనే… దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీయగలుగుతుంది…

రేపటితరం టెలీ కమ్యూనికేషన్‌ టెక్నాలజీగా చెబుతున్న 6జీపై భారత్‌ నివేదక విడుదల చేసింది. ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీతో పోల్చినా…

టీడీపీకి ఆ సామాజిక వర్గం దూరమా…

విజయవాడ : టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు దూరం అవుతున్నారు. కమ్మ…

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగానున్న సమయంలోని ఓ వాస్తవం చదివితే..నేటి తరం ప్రజాప్రతినిధులు లేదా అధికారగణం పెద్దల ఆదర్శాలను ఎంత మేర పాటిస్తున్నారో మీరే నిర్ణయించవొచ్చు…

అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి కూనూరు (ఊటీ) వెళ్లాడు… అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాంమానిక్ షాఅక్కడే ఓ…

ప్రతి పార్టీలో ఇద్దరు… పటాన్‌ చెరువులో ఆసక్తికరం..

. హైదరాబాద్‌ : ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్‌ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు…

కాలుష్య నగరాలు ఇండియాలోనే ఎక్కువ… మేలుకోక తప్పదని చెప్పనే చెబుతున్న గణాంకాలు…

న్యూడిల్లీ : ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 14 నగరాలు ఇండియాలో ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని భీవండి 3వ స్థానంలో…

టీడీపీతో పొత్తా..? హైకమాండ్‌ కు వద్దంటూ కమలం వినతి…

విజయవాడ : ఏపీలో బీజేపీ అంటే బాబు, పవన్‌, జగన్‌ అని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. ఏపీలో ఎవరు గెలిచినా తాము…

నితీశ్‌ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు…

సార్వత్రిక ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు.…

భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ నేడు ఆమె జన్మదినం..

ఐపిఎస్‌ 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్‌ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో…

భారతీయ అటవీ జాతుల స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా…

నేడు ఆయన వర్ధంతి బిర్సా ముండా ఇతడు ముండా జాతికి చెందిన జానపద నాయకుడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి…

E PAPER 9 2023