ఝార్ఖండ్ రాష్ట్రంలో ఛత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో రక్తం పారింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు…
Blog
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతల వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భంగపాటు ఎదురైంది.
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతల వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు శుక్రవారం…
భద్రాచలంలో వైభవంగా సీతారాముల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం…
భద్రాచలం: భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది. మిథిలా స్టేడియంలో పట్టాభిషేక…
హైదరాబాద్ మెట్రో రాయితీల్లో కోత
హౖదరాబాద్: నగరవాసులకు హైదరాబాద్ మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు…
గరుడ వార్త ఇప్పుడా మరింత చేరువగా… ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది రాపోలు భాస్కర్ చేతులమీదుగా ప్రారంభం…
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ద్వారా గరుడ వార్త ఎప్పుడైన, ఎక్కడైన… ప్రజల సమస్యలను ప్రపంచానికి ప్రతిబింబించేలా ఉండాలి… ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది…