At the AI Summit 2026, Prime Minister Narendra Modi unveiled India’s MANAV vision, positioning the country…
Category: LATEST
ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
From February 25, examinations will begin with 9.9 lakh students expected to appear across the state.…
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి హైదరాబాద్ను సుస్థిర పట్టణాభివృద్ధిలో జాతీయ ప్రమాణంగా నిలబెడతామని ముఖ్యమంత్రి A. Revanth Reddy తెలిపారు.
Speaking at Mumbai Climate Week, he outlined Telangana’s green growth roadmap, Net Zero targets, and trillion-dollar…
హైదరాబాద్ వనస్థలిపురంలోని గ్రీన్సిటీ కాలనీలో మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.
A woman was murdered in Green City Colony of Vanasthalipuram in Hyderabad, creating tension in the…
మంచిర్యాల జిల్లాలో క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా బందోబస్తు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు.
Police arrested BRS leader Balka Suman in Mancherial district for allegedly obstructing bandobast duties during the…
మదనపల్లె బాలిక హత్య కేసులో నిందితుడు మృతి చెందగా ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు |
Accused in the Madanapalle girl murder case found dead as police continue investigation. మదనపల్లె బాలిక హత్య…
తెలంగాణలో అర్బన్ ప్రాంతాల్లో పేదలకు బహుఅంతస్తుల గృహాల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
The Telangana government has taken a key decision to construct multi-storey housing for the poor in…