టైరు పేలి బస్సు మంటలకు ఆహుతి .. ప్రయాణికులు సురక్షితం….

అనంతపురం జిల్లా… సింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి…

డీజీపీ కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి

హైదరాబాద్‌ : డీజీపీ కార్యాలయంలో ఘనంగా డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్‌, , అంబెడ్కర్‌…

హైదరాబాద్ ఇతర జిల్లాలో ఉదయం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. అధికారులు, నాయకుల్లో ఒకింత కంగారుపండారు అయితే….

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ…

అనంతగిరిలో అయూష్‌ ఆసుపత్రికి భూమి పూజ

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ రూ. 15 కోట్లతో నిర్మించే 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రికి మంత్రి హరీశ్‌ రావు గురువారం…

అతి పిన్నవయస్కుడికి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేసిన నిమ్స్‌ యూరాలజిస్ట్స్‌అభినందించిన మంత్రి హరీశ్‌ రావు

ఆరుదైన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారికి నిమ్స్‌ వైద్యులు విజయవంతంగా మూత్రపిండ మార్పిడి చేశారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని…

ఒడిషాలో భానుడి ప్రతాపం..స్కూళ్లకు సెలవు

భువనేశ్వర్‌ : ఒరిస్సా మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భువనేశ్వర్‌ నగరంలో 40 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. బారిపద…

రాష్ట్రపతితో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘాల భేటీ..

న్యూఢల్లీ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య బీసీ సంఘాల నేతలు జి.కృష్ణ, లాల్‌ కృష్ణ, నీల…

వారసంతలో నకిలి నోట్ల కలకలం

నిర్మల్‌ : గుర్తుతెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి ఇరవై రూపాయల కూరగాయలు కోనుక్కెల్లాడు.అది గమనించని కూరగాయలు అమ్మె వ్యక్తి…

అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆంగ్లేయులకే ఆనకట్ట పై పట్టు సాధించడం ఎలానో చూపించన ఇంజినీర్… నేడు ఆయన వర్ధంతి

ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది…రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.…

ఎంఎంటీఎస్‌ పరుగులు.. ఐటీ ఉద్యోగులకు తప్పిన తిప్పలు

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ ఎంఎంటీఎస్‌…