Blog

సైబర్‌ కేటుగాళ్ల వలతో… జనం విలవిల.. పల్లె పట్నం తేడాలేకుండా అమాయక ప్రజల బురడి కొట్టిస్తున్నారు…

మానవుని ఆశే వారికి ఆయుధం.. మనం నమోదు చేసే సమాచారమే వారికి కల్పతరువు… ఏ రూపంలోనైనా వస్తారు… మాయమాటలు చెబుతారు. బ్యాంకు…

ప్రగతి మెరిసింది.. పల్లె నుండి పట్నంగా ఎదిగి మురిసింది కొత్త జిల్లా(2016) సిరిసిల్ల…

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్వి భజనలో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లాగా ఏర్పడిoది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన…

సీఎంపీఎఫ్‌ ఆన్‌లైన్‌ సేవలు… బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం

గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఏర్పడనుంది. ప్రతీ సంవత్సరం ఎంత…

నిరాశ వద్దు.. గ్రూపు-1 ఉద్యోగ సాధనే హద్దు

గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు. చాలా…

ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరు

తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు – ‘‘యావత్‌ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు…

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌… ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా…

బీఆర్‌ఎస్‌ నయా ఫార్ములా… క్యాడర్‌ను ఏకతాటి పై తెచ్చేందుకు పక్క ప్రణాళిక

ఏప్రిల్‌ 29 నాటికి పూర్తి కావాలని ఆదేశం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా…

E PAPER OF 30 MARCH 2023

మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సోనియా ఫోన్‌ కూడా చేయలేదంటూ ఆవేదన … పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది.

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబం లో చిచ్చు రేపిన…

హౖదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి.. అత్యాధునిక వసతులతో చెరువుల అభివృద్ధి : మంత్రి కేటీఆర్‌

దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 155 చెరువులు ఉన్నాయి.…