ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్‌

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి…

మచ్చలేని నిస్వార్ధ నాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌…. BABU JAGJEEVAN RAM JAYANTHI

నేడు ఆయన జయంతి బాబూ జగ్జీవన్‌ రామ్‌ ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం.. మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి?…

స్వేచ్చ ప్రతి పౌరుడి హక్కు నిసందేహంగా అయితే అది సభ్యసమాజం ఇబ్బంది పడేలా ఉండకూడదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ మెట్రోలో కొందరు ప్రేమికులు హద్దులు మీరు అందరిముందు ముద్దులు పెట్టుకుంటుండటంతో ‘DELHI METRO’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది..

మెట్రోలో ముద్దు పెట్టుకున్న జంట! ఢిల్లీ మెట్రోలో కొందరు ప్రేమికులు హద్దులు మీరు అందరిముందు ముద్దులు పెట్టుకుంటుండటం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు…

తమ మూడు నెలల పసికందును చంపి, ఆత్మహత్య చేసుకున్న దంపతులు. దేవరంపల్లి లో హృదయ విధార ఘటన. A COUPLE COMMITED SUICIDE BY KILLING THEIR 3 MONTHS BABY

E PAPER OF 4 APRIL 2023

శోభాయ‌మానంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం Tirumala Tirupati Devasthanam TTD Srivari Vasantotsavalu

వైభవంగా స్నపనతిరుమంజనం శేషాచలాన్ని తలపించిన వసంతమండపం ఏప్రిల్ 4న స్వర్ణరథోత్సవం… ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివోలు శ్రీ బాలిరెడ్డి,…

హైదరాబాద్ అబిడ్స్ లోని SSS (టెన్త్) బోర్డు ముందు NSUI ఆందోళన ఉదృతం.

10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి, తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా…

పాలభిషేకాలు చేయద్దు నాకర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను… వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పేదవారికి తగురీతిలో న్యాయం చేయడంతో పాటు వారికి వెన్నంటి వుంటూ నా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ…

ముందస్తు ఎన్నికలు ఉండవు… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.…

రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సెషన్ కోర్ట్ Rahul Gandhi got Bhail…

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరాటానిచ్చేలా సూరత్ సెషన్ కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే మోదీ…