పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిది : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : బీఆర్‌ఎస్‌ పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యకర్తల…

దేశానికి పట్టుగొమ్మలుగా తెలంగాణ పల్లెలు : మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరు(జనగామ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పల్లెలు ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

‘రాహుల్‌ ఓబీసీలను ఎక్కడ కించపరిచారో చర్చిద్దాం రండి.. ’

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్‌ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ…

తితిదేపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శలు తగవు: మంత్రి అంబటి

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తితిదేపై విమర్శలు చేయడం తగదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అదనపు దర్శన టికెట్లు కావాలని…

ఎస్సీ కార్పొరేషన్‌ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగ

అమరావతి: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయనున్న అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు…

ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరు

తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు – ‘‘యావత్‌ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు…

బీఆర్‌ఎస్‌ నయా ఫార్ములా… క్యాడర్‌ను ఏకతాటి పై తెచ్చేందుకు పక్క ప్రణాళిక

ఏప్రిల్‌ 29 నాటికి పూర్తి కావాలని ఆదేశం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా…

E PAPER OF 30 MARCH 2023

మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సోనియా ఫోన్‌ కూడా చేయలేదంటూ ఆవేదన … పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది.

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబం లో చిచ్చు రేపిన…

హౖదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి.. అత్యాధునిక వసతులతో చెరువుల అభివృద్ధి : మంత్రి కేటీఆర్‌

దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 155 చెరువులు ఉన్నాయి.…