E PAPER 16 MAY 2023

త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్

హైదరాబాద్: విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉ. 10-11 గంటల మధ్య…

వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి – యుయస్పీసి

పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) రాష్ట్ర స్టీరింగ్…

E PAPER 14 MAY 2023

ఇచ్చిన మాట నిలుపుకున్నా.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే..

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ (ఆధిక్యత) దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే…

ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సు గెలుచుకున్నాం.. రాహుల్ గాంధీ.

కర్ణాటక ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ. ఇక కర్ణాటకలో ద్వేషపూరిత బజార్ బందైందని, ప్రేమ సామరస్యం దుకాణాలు తెరుచుకున్నాయంటూ…

E PAPER 13 MAY 2023

సమ్మె చేస్తున్న జూనియర్‌ పంచాయతీ సెక్రటరీల లను బెదిరించడం సరికాదు…

దీనిపై సిఎం చర్చలకు ఆహ్వానించాలి :బిసి సంఘాలు హైదరాబాద్‌ మే 12 గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న 9355 మంది…

బాధ్యతలను స్వీకరించిన సోమేష్‌ కుమార్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్‌ కుమార్‌ శుక్రవారం ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ…

E PAPER 12 MAY 2023