కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఎడప్పాడి పళనిస్వామి.

చెన్నై : బీజేపీ కోరిక పరిశీలించిన విూదట కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక…

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు నో చెప్పిన తమిళ సై..

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్‌ తమిళ సై తిరస్కరించారు. పురపాలక…

విపక్షాల ఐక్యతకు మమత సహకరిస్తారా?

న్యూఢల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఏప్రిల్‌ 25న టీఎంసీఅధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. కోల్‌కతాలో…

7న తెలంగాణకు మాయవతి…

బీఎస్పీ చీఫ్‌ మాయావతి వచ్చే నెల 7వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ‘భరోసా’ పేరుతో భారీ బహిరంగ సభ…

త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు.. కేటీఆర్..

త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ… ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని మంత్రి…

కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చేదే బీజేపీ ప్రభుత్వమే… అందరిని ఊచలు లికించేలా చేస్తాం.. అమిత్ షా…

కార్ యొక్క స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్ కోరుకోవడం లేదు ఆరోపించారు. మోడీ…

ఎట్టకేలకు పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు…

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ఆదివారం పంజాబ్‌లోని మోగా జిల్లా నుండి అరెస్టు చేశారు. మార్చి…

నిజం మాట్లాడినందుకు తాను చెల్లించిన మూల్యమని… తన అధికారిక నివాసగృహాన్ని కాలి చేసిన … రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసు ఉత్తరువుల వల్ల గత నెలలో లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,…

పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకం.. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు వీరమరణం..

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ…

లారీని తగలబెట్టిన మావోయిస్టులు

బీజాపూర్‌ : చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా లో మావోయిస్టులు తెగబడ్డారు. ఐరన్‌ ఓర్‌ కోసం వెళ్తున్న లారీని తగల…