కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో సైతం తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కర్ణాటకలో సైతం తనదైన శైలిలో అక్కడి ఓటర్ల మనసును చురగొనేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం…

కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు కాదు మల్లి బీజేపీకే ఓటు వేస్తారు… ప్రధాని మోదీ

కాంగ్రెస్‌తో పాటు జేడీ(ఎస్)ల అజెండా లేని, విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ…

పెట్రోల్ లీటర్‌ రూ.15కే ఇస్తానంటూన్న రామర్‌ పిళ్లై’ నోట.. మళ్లీ పెట్రోలు మాట…

చెన్నై, ఏప్రిల్‌ 29‘రామర్‌ పిళ్లై’ పేరు గుర్తుందా?.. అతి తక్కువ ధరకు మూలికా పెట్రోల్‌ విక్రయిస్తానంటూ రెండు దశాబ్దాల క్రితం ప్రకటించి,…

సోనియాగాంధీ విషకన్య.. బసన్‌గౌడ యత్నాల్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ విషపూరిత పాము… మల్లికార్జున్‌ ఖర్గే

సోనియాగాంధీ విషకన్య.. బసన్‌గౌడ యత్నాల్‌బెంగళూరు ఏప్రిల్‌ 28కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల దాడి పెరుగుతోంది. వ్యక్తిగత…

కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

అలస్కా(అమెరికా) : అమెరికా దేశంలోని అలస్కా నగరంలో యూఎస్‌ మిలటరీకి చెందిన రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. మిలటరీ శిక్షణలోభాగంగా ఇద్దరు సైనికులతో…

ఛత్తీస్‌గఢ్‌ లో నక్సలైట్లు ఘాతుకం..మందుపాతర పేలి10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ మృతి..

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను…

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ట్రంప్‌ నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు…కోర్టులో సాక్ష్యం చెప్పిన కాలమిస్ట్‌ కారోల్‌

న్యూయార్క్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై మరో లైంగిక వేధింపుల కేసు కోర్టులో విచారణకు వచ్చింది. డ్రెస్సింగ్‌…

కేదార్‌నాథ్‌ దేవాలయంలో భక్తులకు తిరిగి అనుమతి..

ఉత్తరాఖండ్‌ ఏప్రిల్‌ 25 : మంచుతుపాన్‌ తగ్గడంతో కేదార్‌నాథ్‌ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు మంగళవారం ఉదయం…

అదానీ, చైనా, ఇతర అంశాలపై ‘’మౌన్‌ కీ బాత్‌’’ నడుస్తోందికాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ వ్యంగ్యోక్తులు..

న్యూఢల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం ‘‘మన్‌ కీ బాత్‌’’ 100వ ఎపిసోడ్‌ ఈనెల 30న నభూతో…

రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలా అనేది కార్మికులు నిర్ణయించుకోవొచ్చు తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై..

చెన్నై: కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు…