వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి – యుయస్పీసి

పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) రాష్ట్ర స్టీరింగ్…

లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కే తారక రామారావు సందర్శించారు. బారిష్టర్…

E PAPER 14 MAY 2023

కర్ణాటకలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అలానే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు… కేటీఆర్…

కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని కేటీఆర్…

2024 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దే విజయం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో పట్టం.. ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్‌ రెడ్డి

న్యూ ఢల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల విూదగా…

ఇచ్చిన మాట నిలుపుకున్నా.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే..

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ (ఆధిక్యత) దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే…

ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సు గెలుచుకున్నాం.. రాహుల్ గాంధీ.

కర్ణాటక ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ. ఇక కర్ణాటకలో ద్వేషపూరిత బజార్ బందైందని, ప్రేమ సామరస్యం దుకాణాలు తెరుచుకున్నాయంటూ…

E PAPER 13 MAY 2023

కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్..

కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తన్న సత్తాను చాటుకుంటోంది, బీజేపీ మాత్రం వెనకంజలో కొనసాగుతోంది. మొత్తానికి కర్ణాటక ఓటర్లు ఇసారి కాంగ్రేస్…

పేద ప్రజలను పీడించుక తింటోన్న రాష్ట్ర ప్రభుత్వం… బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌…

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడిరచుకు తింటోందని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. పేదలకు నిలువనీడ…