మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయోదంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి హరీష్ రావు లేఖ

దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక…

సుప్రసిద్ధ సాహితీవేత్త రవ్వ శ్రీహరి ఇకలేరు… సంస్కృతాంధ్ర భాష‌ల‌కు తీర‌ని లోటన్న సాహితీవేత్తలు, రచయితలు..

నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు శ్రీహరి. అంచలంచలుగా ఎదిగిన హైద‌రాబాద్ సెంట్ర‌ల్…

వరుసగా చైన్ చోరీలకు తెగబడుతున్న దొంగలు… ఏకంగా అపార్ట్మెంట్లోకి వచ్చిమరీ తెచ్చుక వెళ్తున్న వైనం

గుంటూరు కృష్ణనగర్ లో ఓ మహిళా తన ఫ్లాట్ లోకి వేలెందుకు అపార్ట్మెంట్లోకి లిఫ్ట్ వద్ద లిఫ్ట్ కొరకు వేచి చూస్తుండగా,…

E PAPER 22 APRIL 2023

రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరాసోదరిమనులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి.

పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా నెల రోజుల పాటు చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది అని మంత్రి చామకూర…

సీఎం కెసిఆర్ దూరదృష్టితో అభివృద్ధి పథంలో తెలంగాణ.. పిర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి మల్లారెడ్డి.

కార్యక్రమలలో స్థానిక మెయర్ వెంకట్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ,కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు, మింట్ సంస్థ సభ్యులు, తదితరులు…

వివేకాలో కేసు తెరపైకి రెండో భార్య..

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆయన రెండో భార్య షేక్‌ షవిూమ్‌పై చాలామంది ఫోకస్‌…

ఢిల్లీ కోర్టు ఆవరణలో ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డ డిబార్డ్ లాయర్… ఇద్దరికీ బుల్లెట్ గాయాలు…

గాయపడిన మహిళను ఎం రాధ (40)గా భావిస్తున్నారు. బాధితురాలి కడుపులో మరియు ఆమె చేతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి, సాకేత్‌లోని మాక్స్…

పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకం.. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు వీరమరణం..

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ వాహనంపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ…

లారీని తగలబెట్టిన మావోయిస్టులు

బీజాపూర్‌ : చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా లో మావోయిస్టులు తెగబడ్డారు. ఐరన్‌ ఓర్‌ కోసం వెళ్తున్న లారీని తగల…