324 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంది హఠాత్తుగా ఆగిపోయిన విమానం.

ఖతర్‌ వెళ్లాల్సిన విమానంలో హఠాత్తుగా తలెత్తిన సాంకేతికలోపంరన్‌ వే పై కదులుతూ కొంత దూరం వెళ్లి హఠాత్తుగా ఆగిపోయిన విమానంఅప్రమత్తమైన విమాన…

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఎడప్పాడి పళనిస్వామి.

చెన్నై : బీజేపీ కోరిక పరిశీలించిన విూదట కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక…

E PAPER 25 APRIL 2023

ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా!నేను కొట్టాలనుకుంటే కొట్టగలను.. నేను కొట్టలేదు’.. వైఎస్సార్టీపీ నేత వైఎస్‌ విజయమ్మ…

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్‌ విజయమ్మ అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే…

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు నో చెప్పిన తమిళ సై..

పెండింగ్ బిల్లులపై గవర్నర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్‌ తమిళ సై తిరస్కరించారు. పురపాలక…

జగన్‌ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోను… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు…

విపక్షాల ఐక్యతకు మమత సహకరిస్తారా?

న్యూఢల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఏప్రిల్‌ 25న టీఎంసీఅధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. కోల్‌కతాలో…

ఈ రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం… ఎందుకు మలేరియా దినోత్సవం ప్రకటించాల్సి వచ్చింది…

మలేరియాకు కూడా ఒక దినం ఉన్నదోచ్‌… మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ…

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆమెను జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు.

వైఎస్ షర్మిల ఇంటి వద్ద హైటెన్షన్… వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తన ఇంటి నుండి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో,…

త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే.. మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు.. కేటీఆర్..

త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ… ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని మంత్రి…