రైతులను ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది… మంత్రి కే తారకరామారావు

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే…

ఏంటి తెలంగాణ సచివాలయం ప్రత్యేకతలు… సీఎం ఛాంబర్‌ కు బాహుబలి డిజైన్‌

సీఎం ఛాంబర్‌ కు బాహుబలి డిజైన్‌నిర్మాణంలో 7 వేల టన్నుల ఉక్కు35 వేల టన్నుల సిమెంటు26 వేల టన్నుల ఇసుక60 వేల…

బి అలెర్ట్…! వారం రోజుల్లో కోటి రూపాయలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు…

ఆన్లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో నగరవాసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు. అమాయక ప్రజలను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ట్రాప్లోకి దింపి వారి…

అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాస్త్రాలు

తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం’’ అనే ట్యాగ్‌ లైన్‌ తో బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని…

E PAPER 26 2023

కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు..

రేపటి నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల ఫర్నిచర్, ఫైల్స్ తరలింపు ప్రారంభంకానుంది. ఈ నెల 28 వ తేదీ వరకు…

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు…

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంపులు…

కేదార్‌నాథ్‌ దేవాలయంలో భక్తులకు తిరిగి అనుమతి..

ఉత్తరాఖండ్‌ ఏప్రిల్‌ 25 : మంచుతుపాన్‌ తగ్గడంతో కేదార్‌నాథ్‌ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు మంగళవారం ఉదయం…

అదానీ, చైనా, ఇతర అంశాలపై ‘’మౌన్‌ కీ బాత్‌’’ నడుస్తోందికాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ వ్యంగ్యోక్తులు..

న్యూఢల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం ‘‘మన్‌ కీ బాత్‌’’ 100వ ఎపిసోడ్‌ ఈనెల 30న నభూతో…

రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలా అనేది కార్మికులు నిర్ణయించుకోవొచ్చు తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై..

చెన్నై: కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు…