యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని, ప్రజాస్వామ్య పాలన సాగడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి…
Category: LATEST
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో సైతం తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి..
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కర్ణాటకలో సైతం తనదైన శైలిలో అక్కడి ఓటర్ల మనసును చురగొనేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం…
ప్రజల సౌకర్యార్థం వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం… కేటీఆర్…
పురపాలక శాఖపైన నేడు మంత్రి కేటీఆర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు…
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం…
I ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ‘పఆ12’ చిత్రంI కథానాయికగా శ్రీలీల, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్యువ సంచలనం విజయ్ దేవరకొండ…
కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు కాదు మల్లి బీజేపీకే ఓటు వేస్తారు… ప్రధాని మోదీ
కాంగ్రెస్తో పాటు జేడీ(ఎస్)ల అజెండా లేని, విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ…
తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజ సేకరిస్తాం.. రైతన్నకు ధీమానిచ్చిన సీఎం కెసిఆర్..
అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుంటా…
రైతు బీమాలానే, కల్లుగీత కార్మికుల కోసం 5 లక్షల ‘గీత కార్మికుల బీమా’… సీఎం కెసిఆర్..
రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి…
15వ ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ – 2023 హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు… మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు…
అకాల వర్షాలతో సతమతమౌతున్న రైతన్నకు అండగా ఉంటాం.. కేటీఆర్.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం, గోపాలపల్లి గ్రామంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.…