అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆంగ్లేయులకే ఆనకట్ట పై పట్టు సాధించడం ఎలానో చూపించన ఇంజినీర్… నేడు ఆయన వర్ధంతి

ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది…రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.…

కేసీఆర్‌ మెడలు వంచాలి.. వైఎస్‌ షర్మిల

సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి,యువజన,ప్రజా…

మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి

టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ…

ఆ మూడు బిల్లులు ఓకే రెండు రాష్ట్రపతికి, మరో రెండు బ్యాక్‌… మరో రెండు పెండిరగ్‌..

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసైకి పంపించిన బిల్లులు చాలా కాలంగా పెండిరగ్‌ లోనే ఉన్నాయి. అయితే తాజాగా గవర్నర్‌ తమిళిసై సౌందర…

ఎర్రచందనం స్మగ్లింగ్‌ పై సిబిఐ విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వంఎర్రచందనంపై తొలిసారిగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలోని తిరుమల శేషాచలం అడవులతో పాటు బద్వేలు మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని లంక మల్ల అభయారణ్యంలో తోపాటు అనేక ప్రాంతాల్లో అక్రమంగా…

అంబేద్కర్‌ విగ్రహానికి ప్రాణం పోసిన సుతార్‌…

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహం హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అండేద్కర్‌ విగ్రహాన్ని నగరనడిబొడ్డున..…

ప్రకృతి ఆస్పత్రికి మహర్ధశ… అవిూర్‌పేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రిని ప్రభుత్వం రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది

అవిూర్‌పేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రిని ప్రభుత్వం రూ. 10 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రకృతి వైద్యాన్ని బలోపేతం చేయడం కోసం అత్యాధునిక…

ఉత్తరాంధ్రపై కేసీఆర్‌ నజర్‌

బీఆర్‌ఎస్‌ విస్తరణపై సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ శాఖలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని…

కర్ణాటక పర్యటనలో ఉన్న మోడీ… బండిపూర్ ముడుంలాల్ టైగర్ రిసర్వ్ చేరుకున్న మోడీ

లీకేజీల వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందా..?

తెలంగాణలో ప్రకంపనలు రేపిన వరుస పేపర్‌ లీకేజీల వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందా..? టీఎస్‌పీఎస్సీ పేపర్లు మొదలుకుని నిన్న,…