ఉత్తరాఖండ్ ఏప్రిల్ 25 : మంచుతుపాన్ తగ్గడంతో కేదార్నాథ్ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు మంగళవారం ఉదయం…
Category: LATEST
అదానీ, చైనా, ఇతర అంశాలపై ‘’మౌన్ కీ బాత్’’ నడుస్తోందికాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వ్యంగ్యోక్తులు..
న్యూఢల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం ‘‘మన్ కీ బాత్’’ 100వ ఎపిసోడ్ ఈనెల 30న నభూతో…
రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలా అనేది కార్మికులు నిర్ణయించుకోవొచ్చు తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై..
చెన్నై: కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు…
324 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంది హఠాత్తుగా ఆగిపోయిన విమానం.
ఖతర్ వెళ్లాల్సిన విమానంలో హఠాత్తుగా తలెత్తిన సాంకేతికలోపంరన్ వే పై కదులుతూ కొంత దూరం వెళ్లి హఠాత్తుగా ఆగిపోయిన విమానంఅప్రమత్తమైన విమాన…
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఎడప్పాడి పళనిస్వామి.
చెన్నై : బీజేపీ కోరిక పరిశీలించిన విూదట కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. కర్ణాటక…
ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా!నేను కొట్టాలనుకుంటే కొట్టగలను.. నేను కొట్టలేదు’.. వైఎస్సార్టీపీ నేత వైఎస్ విజయమ్మ…
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే…
పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం.. ఆ బిల్లుకు నో చెప్పిన తమిళ సై..
పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. పురపాలక…
జగన్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోను… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
జగన్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే తాను విమర్శలు చేయబోనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు…
విపక్షాల ఐక్యతకు మమత సహకరిస్తారా?
న్యూఢల్లీ : బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్ ఏప్రిల్ 25న టీఎంసీఅధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. కోల్కతాలో…