తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజ సేకరిస్తాం.. రైతన్నకు ధీమానిచ్చిన సీఎం కెసిఆర్..

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుంటా…

రైతు బీమాలానే, కల్లుగీత కార్మికుల కోసం 5 లక్షల ‘గీత కార్మికుల బీమా’… సీఎం కెసిఆర్..

రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి…

15వ ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ – 2023 హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు… మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు…

అకాల వర్షాలతో సతమతమౌతున్న రైతన్నకు అండగా ఉంటాం.. కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం, గోపాలపల్లి గ్రామంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.…

తుది శ్వాస విడిచిన మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ…

మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కొంతకాలం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, కాగా ఈ రోజు ఉదయం అనగా మే 2…

E PAPER 2 MAY 2023

సఫాయన్న నీకు సలాం అన్న… లక్షకు పైగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు వెయ్యి జీతం పెంపు… సీఎం కెసిఆర్ మే డే’ కానుక…

మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున…

సచివాలయ మొట్టమొదటి సమీక్షా సమావేశంలో తాగునీరు, జలాశయాలకు నీరు సత్వరం అందించేలా చర్యలు… సీఎం కెసిఆర్

నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై…

డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్… ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసిఆర్ చొరవ వల్లే అవార్డు వరించిందన్న మంత్రి వేముల..

సెక్రటేరియట్: డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట…

55 లక్షల ఎకరాల సాగె లక్షయం.. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి…