గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి 1,000 కోట్లు ఉన్నాయంటూ, తెలంగాణ రైతులకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంట… కేటీఆర్

There are claims of ₹1,000 crore for the Gandhi family, but no funds to release Rythu…

హోలీ పండుగ ఆనందం, ఐక్యత, ప్రేమతో పండుగను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా జరుపుకోవాలనిముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

On the occasion of Holi, Chief Minister A. Revanth Reddy extended greetings to the people of…

భారత్–కెనడా సీఈఓల ఫోరం సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల విస్తరణపై చర్చలు జరిగాయి.

At the India–Canada CEOs Forum, leaders discussed expanding bilateral trade, investments, and technology partnerships. భారత్–కెనడా సీఈఓల…

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీతో సంయుక్త పత్రికా సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చ జరిగింది.

Key bilateral ties, economic cooperation and global issues were discussed during the joint press meet with…

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్సింగిలో గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న గుర్రంపాటి తరుణ్ (24) మద్యం మత్తులో బెంజ్ కారును నడిపినట్లు పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో అతనికి 160 ఎంజీ అల్కహాల్ స్థాయి నమోదైంది.

Gachibowli Hit and Run: Drunk Youth Drags Traffic Constable on Benz Car Bonnet గచ్చిబౌలి పోలీస్ స్టేషన్…

పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

. In view of the tense situation in West Asian countries, Chief Minister Revanth Reddy advised…

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం రూ.1.73 లక్షలు దాటగా, వెండి కిలో రూ.3.25 లక్షలకు చేరింది.

. Amid rising global tensions, gold and silver prices have surged sharply, with gold crossing ₹1.73…

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించడంతో, తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.

With Iran confirming the death of Ayatollah Ali Khamenei in US–Israel strikes, global attention has now…

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌లో ఫుట్‌బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమం కింద వేలాది ఫుట్‌బాల్స్ పంపిణీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

Under the Football for Schools initiative, thousands of FIFA footballs were distributed in Dakshin Dinajpur, West…

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత మూడేళ్ల ఆదాయ-వ్యయాల లెక్కల ఆధారంగా బేస్ ఫీజు నిర్ణయించి, ప్రతి రెండేళ్లకు గరిష్టంగా 8% మాత్రమే పెంపు అనుమతించే విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

The Telangana government has initiated a structured process to regulate private school fees, fixing base fees…