హైదరాబాద్‌ మెట్రో రాయితీల్లో కోత

హౖదరాబాద్‌: నగరవాసులకు హైదరాబాద్‌ మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్‌ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు…

భద్రాద్రి రామయ్య దేవస్థానంలో జరుగుతోన్న పుష్కర మహా పట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అంగరంగ వైభవంగా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు…

ధర్మం ఆకారం దాల్చితే ఆయనే శ్రీరాముడు: చినజీయర్‌ స్వామి : ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామి మాట్లాడుతూ.. ధర్మం ఆకారం…

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు…

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్‌ వినియోగించినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు…

ఒకే ఒక్కటి

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాపి స్తోంది. ఆ వ్యాధిని తరిమికొట్టేందుకు, బాధితు లకు మందులు…

ఆఖరి నిమిషంలో సద్వినియోగం ఎలా?

జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. పాఠశాల సముదాయ (స్కూల్‌ కాంప్లెక్స్‌),…

బకాయిల భారం గ్రంథాలయాలకు శాపం

మెదక్‌ : విజ్ఞానం పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానిక సంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం…

మార్చి చివరికే మండేస్తుంది…! ఎండ దెబ్బకు బయటికి రావాలంటేనే భయపబడుతున్న జనాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి.. మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు మార్చి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో…

దివంగత ఐపీఎస్‌ ఉమేష్‌ చంద్రకు డీజీపీ నివాళి

హైదరాబాద్‌ : దివంగత ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ చంద్ర జయంతి పురస్కరించుకుని బుధవారం ఎస్‌.ఆర్‌. నగర్‌ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి…

భాగ్యనగరంలో నేడే శ్రీరామనవమి శోభాయాత్ర

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టనున్నారు. రామనవమి శోభాయాత్రకు…