మహిళలకు వడ్డీ లేని రుణాలు

మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యుల నాలుగేళ్ల నిరీక్షణ ఫలించింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు వడ్డీలేని రుణాలు (వీఎల్‌ఆర్‌)…

అన్నదాత ఆశలపై వడగళ్లు

కరీంనగర్‌ జిల్లాలో గత నాలుగు రోజుల కిందట కురిసిన వడగళ్ల వానతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ…

మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులకు మోక్షం…. నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం…

మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులకు మోక్షం లభించింది. 133.61 కిలోమీటర్ల ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణ…

ఆసిఫాబాద్‌ జిల్లాలో గుప్పుమంటున్న గుడుంబా… పోలీస్, ఎక్ససైజ్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు బరితెగింపు సమాజానికి చేటుగా మారుతోంది…

జిల్లాలో గుడుంబా గుప్పుమంటోంది. ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోకజవర్గాల్లో ఈ దందాను కొంతమంది యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడంబా రహిత సమాజం…

ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ పై ఆరా…

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు…

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ట్రైన్… త్వరలో ప్రారంభం… సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లాలనుకునే వారికీ గుడ్ న్యూస్…. VANDE BHARATH TRAIN FROM SECUNDERABD TO TIRUPATHI IT MAY REACH IN 6 TO 7 HOURS ONLY

సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య కొత్త వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ గుంటూరు మీదుగా వెళ్లనుంది. ఏప్రిల్‌…