పభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు… బోధనాలయంలోనే మూఢనమ్మకాల…

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాఠశాలకు రావాలంటే భయపడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు బీబీనగర్‌ మండలం…

చలివేంద్రం ఏర్పాటు చేసి సమాజసేవలో తాముసైతం అంటున్న…. ట్రాన్స్‌ జెండర్లు

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌ లో ట్రాన్స్‌ జెండర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టౌన్‌ సిఐ మల్లేష్‌ ప్రారంభించారు. ట్రాన్స్‌…

అక్రమంగా తరలిస్తున్న బాలల గుర్తింపు

కాజీపేట : బాలలను వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రంకు తరలించినట్లు చైల్డ్‌ వెల్ఫేర్‌…

పడగ విప్పుతున్న కరోనా మహమ్మారి… దేశంలో కొత్తగా 10,542 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢల్లీ : దేశంలో కొత్తగా 10,542 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు…

సెప్టెంబర్‌ నుంచి విశాఖ రాజధాని… కీలక ప్రకటన చేసిన సీఎం జగన్‌

శ్రీకాకుళం : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖకు షిఫ్ట్‌ అవుతామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేసారు.…

పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రానున్న హరితహారంలో నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన…

తాను పొందిన 12వ త‌ర‌గ‌తి గ్యాడ్యుయేషన్ పట్టాను తాత సీఎం కేసీఆర్ చేతుల్లో పెట్టి పాదాలకు నమస్కరించిన హిమాన్షు

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గచ్చిబౌలీలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్…

30 నుంచి కొత్త సెక్రటేరియెట్‌ లోకి….ఫస్ట్‌ జీఏడీ, సెకండ్‌ ఫైనాన్స్‌, థర్డ్‌ రెవెన్యూ!

వచ్చేవారం నుంచి కొత్త సెక్రటేరియట్‌లోకి డిపార్ట్‌మెంట్స్‌ షిఫ్టింగ్‌ పనులు షురూ కానున్నాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల…

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

ఆపరేషన్ చేసి మహిళ కడపు లోనే క్లాత్ ను వదిలేసిన డాక్టర్లు .. గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని…

16న అంబేద్కర్‌ విద్యా వికాస్‌ మెరిట్‌ అవార్డుల ప్రధానోత్సవం..

హైదరాబాద్‌ : ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 125 అడుగుల ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డా.…