ఎన్నికలకు పోదాం… సవాలు విసిరిన ఉద్ధవ్‌

ముంబై : శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,…

సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట…

న్యూఢల్లీ : సుప్రీంకోర్టులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి ఊరట లభించింది. శివసేన వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఏక్‌ నాథ్‌…

రేషన్ డీలర్లు సమ్మే ఆలోచన విరమించుకోవాలి… ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు.. ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్

22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు పేదల ప్రయోజనాలకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉంది…

పరీక్షల్లో తప్పడంతో ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.. ఇంటర్‌లో చెల్లి పాసై తాను ఫెయిలై అయ్యానని… అక్క ఆత్మ హత్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మంగళవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినపట్నుంచీ ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో…

నాలుగేళ్లు గడిచిన పసుపు బోర్డు తీసుకురాలే..బాండ్‌ పేపర్‌ కు పిండ ప్రధానం చేసిన గ్రామస్తులు

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి తనను గెలిపిస్తే గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన…

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. పదో తరగతిలో 86.6 శాతం ఉత్తీర్ణత.. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

బాలికల ఉత్తీర్ణత శాతం 88.53..బాలుర ఉత్తీర్ణత శాతం 84.68ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాని పాఠశాలలు 2599 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో…

చివరి మజిలీ ప్రయాణంలో సైతం మెరుగైన సౌకర్యాలు కల్పనే లక్షయంగా ముందుకు సాగుతున్నాం.. వైకుంట ధామం ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్..

మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ కలిసి బేగంపేటలో జిహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన మహాపరినిర్వాణ వైకుంట ధామాన్ని ప్రారంభించారు. బేగంపేటలో ఆధునిక…

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌… ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పాకిస్థాన్‌ రేంజర్లు అరెస్ట్‌ చేశారు. ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల… బాలికలదే పై చేయి..

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి…

కర్ణాటక సార్వభౌమాధికారం వ్యాఖ్యల పై సోనియాను వివరణ కోరిన ఈసి..

న్యూఢల్లీ : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారంవ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు…