ప్రేమ జంట మధ్య కేరళ స్టోరీ చిచ్చు పెట్టిందా ?ప్రియుడిపై మతమార్పిడి కేసు పెట్టిన యువతి..

భూపాల్‌ : విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం.. తాజాగా ఓ ప్రేమ…

రెండేళ్లలో బందరు పోర్టు పూర్తి: సీఎం జగన్‌…

బందరు ఆటంకాలను అధిగమించి బందర్‌ పోర్టు పనులు ప్రారంభించుకోగలిగామన్నారు ఏపీ సీఎం జగన్‌. బందరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్నారు. మరో…

మే 23న ప్రపంచ తాబేలు దినోత్సవం…

ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని…

నూతన సచివాలయంలో మొదటి క్యాబినెట్ సమావేశం అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా కొనసాగింది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన నూతన సెక్రటేరియట్ భవనంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కేబినేట్ సమావేశంలో అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు…

కర్ణాటకకు ముఖ్యమంత్రి ఎవరనే సందిగ్ధతకు తెర… 20 మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం… ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ బాధ్యతలు…

బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో గత రెండుమూడు రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెర పడిరది. డీకే శివకుమార్‌…

మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు.. భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రిగా కిరణ్‌ రిజిజుఅర్జున్‌ రామ్‌ మేఘవాల్‌కు న్యాయ శాఖ…

న్యూఢల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ను…

సొంతగూటికి రాజగోపాల్‌ రెడ్డి రానున్నారా…. త్వరలో స్పష్టత రానున్నదిని తెలుస్తోంది..

రాష్ట్రంలో బీజేపీ భవితపై అనుమానంమళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి యోచన3 రోజులుగా అనుచరులతో చర్చలు` మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని వ్యాఖ్యలుహైదరాబాద్‌ :…

ఫిష్ పుడ్ ఫెస్టివల్ ఓ పండుగలా నిర్వహిచేందుకు భారీ ఏర్పాట్లు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా భారీ ఏర్పాట్లు చేయాలని…

విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకుగాను రాష్ట్ర మంత్రి, డీజీపీ,  ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొని,   అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని స్థాయిల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్…

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… 9 ఏళ్లలో వ్యవసాయరంగంపై తెలంగాణ ప్రభుత్వం అక్షరాలా రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. దేశంలోని…

ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ… డెంగ్యూ రహిత సమాజమే లక్ష్యం.. మంత్రి మల్లారెడ్డి..

ఆరోగ్య తెలంగాణగా తీర్చి దిద్దటమే ముఖ్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం…