హైదరాబాద్ : తెలంగాణ టూరిజం విూకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి…
Category: IMPORTANT AND GENERAL NEWS
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దురదృష్టకరం డాక్టర్ నర్రెడ్డి తలసిరెడ్డి
బద్వేలు : ఈనెల 28న భారత పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌముది ముర్ముకు కేంద్రంలోని మోదీ…
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా.. ఇంజినీరింగ్లో 80 శాతం ,అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం ఉత్తీర్ణత..
హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మాలో…
బీ.సి. బంధు పధకం ప్రవేశ పెట్టాలి.. లక్షా రూపాయల స్కీము అన్నీ కులాలకు వర్తినీప చేయాలి.. బీ. సి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో ఆర్ కృష్ణయ్య, బీ.సి నెతల చర్చలు…
హైదరాబాద్ : గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ‘‘బీ.సి. బంధు పధకం’’ ప్రవేశపెట్టి ఒక్కోక్క కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేయాలని,…
పేదరికం చదువులకు అడ్డురాకూడదనే జగనన్న విద్యా దీవెన.. తల్లుల ఖాతాల్లోకి రూ.703 కోట్ల… నాలుగేళ్లలో ఉన్నత విద్య కోసమే రూ. 14,912 కోట్ల ఖర్చు చేశాం.. సీఎం జగన్
కొవ్వూరు : పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్…
పార్లమెంటు వర్సెస్ ప్రభుత్వం.. రాజ్యాంగమా.. రాజకీయమా?!
న్యూ డిల్లీ : కాదేదీ రాజకీయల కు అనర్హం.. అన్నట్టు మారిపోయింది దేశంలో పరిస్థితి. తమ కు ఏమాత్రం అవకాశం ఉన్నా..…
ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.
కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్…
ఢల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై సుఖేశ్ ఆరోపణలుమనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదలత్వరలోనే కేజ్రీ వాల్కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతావాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారు…
న్యూఢల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఢల్లీి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నేడు మరో లేఖను విడుదల చేశారు. ఈసారి…
ఎర్రచందనం స్మగ్లింగ్ పై సిబిఐ విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వం…
ఎర్రచందనంపై తొలిసారిగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం బద్వేలు రాష్ట్రంలోని తిరుమల శేషాచలం అడవులతో పాటు బద్వేలు మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని లంక…
గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు..తల్లి బాధను చూసి తల్లడిల్లిన బాలుడు, ఇంటి ఆవరణలోనే బావిని తొవ్వేశాడు..
ముంబాయ్ : గొంతు తడుపుకుందామంటే కూడా కిలోవిూటర్ల మేర వెళ్లాల్సిందే. నీటి కష్టాలు ఉన్న ప్రాంతంలో పుట్టిన ఓ బాలుడు.. రోజూ…