యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ ఈవో భవాని శంకర్ను ఒక ప్రజాప్రతినిధి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై చర్చ…
Blog
విదేశీ పర్యాటకులు భారతదేశంలో సులభంగా డిజిటల్ పేమెంట్లు చేయడానికి ‘UPI One World Wallet’ సేవను ప్రారంభించారు. భారత బ్యాంక్ అకౌంట్ లేదా సిమ్ లేకుండా ఒక్క QR స్కాన్తో చెల్లింపులు చేయొచ్చు.the ‘UPI One World Wallet’ to help foreign tourists make easy digital payments using a
విదేశీ పర్యాటకులకు సులభమైన డిజిటల్ పేమెంట్ల కోసం UPI One World Wallet సేవను ప్రారంభించారు. ఈ డిజిటల్ వ్యాలెట్తో విదేశీ…
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో యూఏఈపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.Afghanistan secured
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యూఏఈపై ఐదు…
రాజస్థాన్లోని భివాడిలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. గంటకు పైగా సాగిన అగ్నిమాపక చర్యల తర్వాత మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.Eight workers
రాజస్థాన్ రాష్ట్రంలోని ఖైర్తల్–తిజారా జిల్లా భివాడీలోని ఖుష్ఖేరా–కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలో సోమవారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.…
ఇటీవల విజయాలతో కిరణ్ అబ్బవరం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల పారితోషికం కోరుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నటుడిగా, నిర్మాతగా వరుస ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు.Actor Kiran Abbavaram
యంగ్ హీరోల్లో నిలదొక్కుకుంటున్న కిరణ్ అబ్బవరం ఇటీవల విజయాల తర్వాత తన పారితోషికాన్ని పెంచినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతవరకు…
హర్యానాలోని ఒక గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం కలకలం రేపింది. చాలా ఇళ్లలో జ్వరం, వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో తాగునీటి కలుషితమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.Twelve deaths in 15 days
హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్ జిల్లా చాయన్సా గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మరణించడం కలకలం రేపింది. మృతుల్లో ఐదుగురు పాఠశాల…
భోపాల్లో భర్తతో సంబంధం ఉన్న మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని భార్య విడాకులకు అంగీకరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది.In Bhopal, a woman
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అసాధారణ విడాకుల సెటిల్మెంట్ జరిగింది. భర్తతో సంబంధం ఉన్న మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని…