Blog

సీఎంపీఎఫ్‌ ఆన్‌లైన్‌ సేవలు… బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం

గోదావరిఖని : బొగ్గుగని కార్మికుల భవిష్య నిధి వివరాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం ఏర్పడనుంది. ప్రతీ సంవత్సరం ఎంత…

నిరాశ వద్దు.. గ్రూపు-1 ఉద్యోగ సాధనే హద్దు

గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు. చాలా…

ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరు

తెలుగు జాతికి పండుగ రోజు: అచ్చెన్నాయుడు – ‘‘యావత్‌ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు…

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌… ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా…

బీఆర్‌ఎస్‌ నయా ఫార్ములా… క్యాడర్‌ను ఏకతాటి పై తెచ్చేందుకు పక్క ప్రణాళిక

ఏప్రిల్‌ 29 నాటికి పూర్తి కావాలని ఆదేశం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా…

E PAPER OF 30 MARCH 2023

మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సోనియా ఫోన్‌ కూడా చేయలేదంటూ ఆవేదన … పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది.

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) తిరిగి కాంగ్రెస్‌లో చేరిన అంశం వివాదానికి దారితీసింది. ఆయన కుటుంబం లో చిచ్చు రేపిన…

హౖదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి.. అత్యాధునిక వసతులతో చెరువుల అభివృద్ధి : మంత్రి కేటీఆర్‌

దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలో 155 చెరువులు ఉన్నాయి.…

మాతాశిశు మరణాలను తగ్గించేందుకే ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి…

రాహుల్‌ ‘అనర్హత’పై స్పందించిన అమెరికా …

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు…