Blog

ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ప్రధాని లక్ష్యంకేటీఆర్‌

నష్టాలను ప్రభుత్వాల పరం చేయడం, లాభాలను ప్రైవేటు సంస్థల పరం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విశాఖ…

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలుకి ఫ్రాక్చర్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు ఫ్రాక్చర్‌ అయినట్లుగా నిర్ధారణ కావడంతో మూడు వారాల…

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి దేశానికే ఆదర్శంటీటీడీ ఆసుపత్రుల్లో సేవలు అభినందనీయం` కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి

తిరుపతి : ఒక దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య రెండు కీలకమైనవని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు…

రాష్ట్రపతితో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘాల భేటీ..

న్యూఢల్లీ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య బీసీ సంఘాల నేతలు జి.కృష్ణ, లాల్‌ కృష్ణ, నీల…

వారసంతలో నకిలి నోట్ల కలకలం

నిర్మల్‌ : గుర్తుతెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి ఇరవై రూపాయల కూరగాయలు కోనుక్కెల్లాడు.అది గమనించని కూరగాయలు అమ్మె వ్యక్తి…

అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆంగ్లేయులకే ఆనకట్ట పై పట్టు సాధించడం ఎలానో చూపించన ఇంజినీర్… నేడు ఆయన వర్ధంతి

ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది…రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.…

E PAPER 11 APRIL 2023

కేసీఆర్‌ మెడలు వంచాలి.. వైఎస్‌ షర్మిల

సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి,యువజన,ప్రజా…

మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి

టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ…

ఎంఎంటీఎస్‌ పరుగులు.. ఐటీ ఉద్యోగులకు తప్పిన తిప్పలు

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ ఎంఎంటీఎస్‌…