Blog

వ్యూహం ప్రకారమేవందే ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరుగుతోందా …

న్యూఢల్లీ ఏప్రిల్‌ : 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునిక హంగులతో గంటకు 180…

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య ‘త్రిముఖ పోటీ’

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో శరద్‌ పవార్‌ సారథ్యంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఎంట్రీ ఇస్తోంది. కర్ణాటకలో…

బి.జె.పి. రాష్ట్రానికి చేసిన ద్రోహం దేశంలో ఏ ప్రాంతానికి చేయలేదుఆర్‌.ఎస్‌.ఎస్‌. నియంత్రణలో బి.జె.పి. పాలన సాగుతోంది లౌకిక రాజ్యం స్థానంలో హిందూ రాజ్యం ఏర్పడితే దేశానికి పెను ప్రమాదం

బి.జె.పి., వై.సి.పి. పై పోరాటం, ‘‘సి.పి.ఎం. సి.పి.ఐ. ప్రచార బేరి’’ లక్ష్యం బద్వేలు బద్వేల్‌ లో శనివారం డాక్టర్‌. బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం…

క్లాస్‌ రూమ్లోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకున్న బీటెక్ విద్యార్థిని… తలుపులు బద్దలుకొట్టి చూడగా… పక్కనే ఆరు నెలల పిండంతో… మృతి…

వేసవి కాలమంటూ ఐస్క్రీమ్ కొంటున్నారా అయితే జాగ్రత్త అంటున్న పోలీసులు… సైబరాబాద్‌ లో భారీగా కల్తీ ఐస్‌ క్రీం తయారీ కేంద్రాలు…

హైదరాబాద్‌ లో కల్తీ ఐస్‌ క్రీం తయారీకేంద్రాలు గుట్టురట్టవుతోంది. చిన్నపిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్న కల్తీ ఐస్‌ క్రీం లపై పోలీసులు…

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు…

కూకట్‌ పల్లి : ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును కూకట్‌ పల్లి పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని…

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ మార్చ్‌’తో . కాషాయమమైన ఓరుగల్లు..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘నిరుద్యోగ మార్చ్‌’తో ఓరుగల్లు కాషాయమైంది. దీనికి భారతీయ జనతా పార్టీ…

పంచాయతీరాజ్‌ జాతీయ అవార్డు గ్రహితలకు మంత్రి విందు..

ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్‌ ల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ నెల 17న…

లోయలో పడిన బస్సు..ఎనిమిది మంది మృతి..25 మందికి పైగా గాయాలు

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి…

టైరు పేలి బస్సు మంటలకు ఆహుతి .. ప్రయాణికులు సురక్షితం….

అనంతపురం జిల్లా… సింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి…