న్యూఢల్లీ : దేశంలో కొత్తగా 10,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు…
Blog
సెప్టెంబర్ నుంచి విశాఖ రాజధాని… కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
శ్రీకాకుళం : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసారు.…
పృథ్వి ఆవిష్కరించిన ‘‘అభిలాష’’ ట్రైలర్
మనిషి చైతన్యానికే కాదు సమాజ చైతన్యానికి, అభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుంది. అలాంటి విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, ‘‘అభిలాష’’.సినిమాను తెరకెక్కించారు.…
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. ‘విరూపాక్ష’పై సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్…
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తవిూనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో…
సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్
ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా…
జూన్ 13, 2023న న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫెస్టివల్లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్..
మాగ్నమ్ ఓపస్ ఆదిపురుష్ కొన్ని నెలల్లో విడుదల కానుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ భారతీయ చరిత్ర, సంస్కృతిలో…
పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
రానున్న హరితహారంలో నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన…
అవన్నీ అబద్దపు రూమర్సే..! పార్టీ మారే ప్రసక్తే లేదు,15 రోజుల్లో ప్రజా క్షేత్రంలోకి వస్తా, ఆ తరువాత పల్లె పల్లెకు పట్నం… పుకార్లపై క్లారీటి ఇచ్చిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి…
వికారాబాద్ : తనను రాజకీయంగా ఎదుర్కొన లేక లేని పోని అబద్దపు రూమర్స్ సృష్టిస్తున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్…
నాణ్యతలేని ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు కొంత ఆలోచన తప్పనిసరి… పలాసకాశీబుగ్గ లో భారీ అగ్నిప్రమాదం.. 70కి పైగా బైకులు దగ్గం
శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పలాసకాశీబుగ్గలో భగవతి థియేటర్ రోడ్డులోని బైక్ షోరూమ్, హార్డ్వేర్ షాపులో మంటలు చెలరేగాయి. బుధవారం…