Blog

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం… ధాన్యం కొనుగులు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి…

మేడ్చల్ నియోజకవర్గం పరిదిలోని కీసర, మూడుచింతలపల్లి మండలాల్లో కొనుగులు కేంద్రాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సద అండగా…

కర్ణాటకలో భారీగా నగదు స్వాధీనం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నారు అందుకు…

అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా …

కెసిఆర్ అన్నదాతలకు ఉండగా ఉంటూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తులు తీసుకుంటోందని మంత్రి వేముల ప్రశాంత్…

నూతనంగా లక్షమంది మత్స్యకారులకు సభ్యత్వాలు… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సిద్దిపేటలో నూతనంగా నిర్మించనున్న పశు వైద్య కళాశాలకు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, MP కొత్తా ప్రభాకర్ రెడ్డి…

తెలంగాణ పౌరుల కొరకు ప్రత్యేక విమానం.. ఎవరైనా మణిపూర్‌లో చిక్కుకుపోయినట్లయితే.. 7901643283 సంప్రదించాల్సిందిగా కోరిన డీజీపీ..

చిక్కుకుపోయిన విద్యార్థులు, పౌరులను తరలించి హైదరాబాద్‌కు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంఫాల్‌కు ప్రత్యేక విమానాన్ని పంపుతోందిని డీజీపీ అంజనీ కుమార్ ఓ…

డ్రగ్ పెడ్లర్ల పై ప్రత్యేక నిఘా… 1.33 కోట్ల విలువ గల్ డ్రగ్ సర్ఫఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నాం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

డ్రగ్ పెడ్లర్ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, వారి నుండి 303 గ్రాముల కొకైన్‌ డ్రగ్‌, 02 ఫోర్…

జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీజవాన్ అంత్యక్రియల్లో పాల్గొన్నా మంత్రులు, ఎంపీ..

జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్…

2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి… రేవంత్ రెడ్డి..

ఈ నెల 8న సరూర్ నగర్ లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రియాంక గాంధీ…

హుస్నాబాద్ లో సుమారు 7 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్…

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో ₹ 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల…