కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని కేటీఆర్…
Blog
భార్యను గొంతు కోసి కిరాతకంగా చంపిన కానిస్టేబుల్అడ్డుకోబోయిన కొడుకుపైనా కత్తితో దాడి..
వనస్థలిపురం : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. కట్టుకున్న భార్యను కిరాతకంగా కడతేర్చాడు. కన్నబిడ్డల ముందే భార్య గొంతు కోసి కిరాతకంగా…
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కర్ణాటకలో పట్టం.. ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్ రెడ్డి
న్యూ ఢల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల విూదగా…
ఇచ్చిన మాట నిలుపుకున్నా.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే..
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ (ఆధిక్యత) దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే…
ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సు గెలుచుకున్నాం.. రాహుల్ గాంధీ.
కర్ణాటక ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ. ఇక కర్ణాటకలో ద్వేషపూరిత బజార్ బందైందని, ప్రేమ సామరస్యం దుకాణాలు తెరుచుకున్నాయంటూ…
కర్ణాటకలో దూసుకెళ్తున్న కాంగ్రెస్..
కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తన్న సత్తాను చాటుకుంటోంది, బీజేపీ మాత్రం వెనకంజలో కొనసాగుతోంది. మొత్తానికి కర్ణాటక ఓటర్లు ఇసారి కాంగ్రేస్…
పేద ప్రజలను పీడించుక తింటోన్న రాష్ట్ర ప్రభుత్వం… బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్…
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను పీడిరచుకు తింటోందని బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. పేదలకు నిలువనీడ…
కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.…
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల లను బెదిరించడం సరికాదు…
దీనిపై సిఎం చర్చలకు ఆహ్వానించాలి :బిసి సంఘాలు హైదరాబాద్ మే 12 గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న 9355 మంది…