న్యూఢల్లీ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సంఘాల నేతలు జి.కృష్ణ, లాల్ కృష్ణ, నీల…
Blog
వారసంతలో నకిలి నోట్ల కలకలం
నిర్మల్ : గుర్తుతెలియని వ్యక్తి 500 రూపాయల నోటుతో వచ్చి ఇరవై రూపాయల కూరగాయలు కోనుక్కెల్లాడు.అది గమనించని కూరగాయలు అమ్మె వ్యక్తి…
అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆంగ్లేయులకే ఆనకట్ట పై పట్టు సాధించడం ఎలానో చూపించన ఇంజినీర్… నేడు ఆయన వర్ధంతి
ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది…రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.…
కేసీఆర్ మెడలు వంచాలి.. వైఎస్ షర్మిల
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి,యువజన,ప్రజా…
మే 4 నుండి 12వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి
టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ…
ఎంఎంటీఎస్ పరుగులు.. ఐటీ ఉద్యోగులకు తప్పిన తిప్పలు
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ ఎంఎంటీఎస్…
ఆ మూడు బిల్లులు ఓకే రెండు రాష్ట్రపతికి, మరో రెండు బ్యాక్… మరో రెండు పెండిరగ్..
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి పంపించిన బిల్లులు చాలా కాలంగా పెండిరగ్ లోనే ఉన్నాయి. అయితే తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర…
ఎర్రచందనం స్మగ్లింగ్ పై సిబిఐ విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వంఎర్రచందనంపై తొలిసారిగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలోని తిరుమల శేషాచలం అడవులతో పాటు బద్వేలు మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని లంక మల్ల అభయారణ్యంలో తోపాటు అనేక ప్రాంతాల్లో అక్రమంగా…
అంబేద్కర్ విగ్రహానికి ప్రాణం పోసిన సుతార్…
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఈ నెల 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అండేద్కర్ విగ్రహాన్ని నగరనడిబొడ్డున..…