ఉపాధి హామీ బకాయిలు రూ.2,500 కోట్లు మంజూరు చేయండి
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ

న్యూఢల్లీి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే…

ఒకే ఒక్కటి

మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాపి స్తోంది. ఆ వ్యాధిని తరిమికొట్టేందుకు, బాధితు లకు మందులు…

ఆఖరి నిమిషంలో సద్వినియోగం ఎలా?

జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. పాఠశాల సముదాయ (స్కూల్‌ కాంప్లెక్స్‌),…

బకాయిల భారం గ్రంథాలయాలకు శాపం

మెదక్‌ : విజ్ఞానం పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానిక సంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం…

మార్చి చివరికే మండేస్తుంది…! ఎండ దెబ్బకు బయటికి రావాలంటేనే భయపబడుతున్న జనాలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి.. మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు మార్చి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో…

కాంగ్రెస్‌ ను కేసీయార్‌ ఇరకాటంలో పడేశారా ?

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ నేతల్లో అయోమయం పెరిగిపోతున్నట్లుంది. కాంగ్రెస్‌ పార్టీకి కేసీయార్‌ ప్రత్యర్ధా ? శతృవు లేకపోతే మితృడా…

టిక్కెట్ల కోసం బిఆర్‌ఎస్‌ నేతల పడరాని పాట్లు మనపరిస్థితేంటి…? కసీఆర్‌ సర్వేతో వణుకు

దివంగత ఐపీఎస్‌ ఉమేష్‌ చంద్రకు డీజీపీ నివాళి

హైదరాబాద్‌ : దివంగత ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ చంద్ర జయంతి పురస్కరించుకుని బుధవారం ఎస్‌.ఆర్‌. నగర్‌ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి…

బీఆర్‌ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభయ్‌ కైలాస్‌.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభయ్‌ కైలాస్‌.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌హైదరాబాద్‌ : కంధార్‌ లోహా లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ విజయవంతం…

భాగ్యనగరంలో నేడే శ్రీరామనవమి శోభాయాత్ర

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టనున్నారు. రామనవమి శోభాయాత్రకు…