త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్

హైదరాబాద్: విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉ. 10-11 గంటల మధ్య…

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే సీఎం కప్ -2023 క్రీడాపోటీలకు శ్రీకారం…

CM Cup 2023: మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సర్కార్ భావించింది. ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులోకి…

పర్సనల్ లోన్ తీసుకోవడం వళ్ళ లాభమా నష్టమా….

పర్సనల్ లోన్ పై మా అవగాహన తెలుసుకునేందుకు వచ్చిన మీకందరికీ స్వాగతం, పర్సనల్ లోన్ ఆర్థిక ఎంపిక యొక్క ప్రయోజనాలు మరియు…

మోడీ పాలనపై తిరుగుబాటు కర్ణాటకతో షురూ… -మంత్రి జగదీష్ రెడ్ది

తిరుగుబాటు అంటే ఎందో మోడీకి కన్నడ ప్రజలు రుచి చూపించారు కర్ణాటక ఫలితాలు అందుకు సంకేతం తొమ్మిది రాష్ట్రాలలో అనైతికకంగా ప్రభుత్వాల…

వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి – యుయస్పీసి

పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) రాష్ట్ర స్టీరింగ్…

లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మ్యూజియాన్ని లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కే తారక రామారావు సందర్శించారు. బారిష్టర్…

E PAPER 14 MAY 2023

కర్ణాటకలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అలానే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు… కేటీఆర్…

కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని కేటీఆర్…

భార్యను గొంతు కోసి కిరాతకంగా చంపిన కానిస్టేబుల్‌అడ్డుకోబోయిన కొడుకుపైనా కత్తితో దాడి..

వనస్థలిపురం : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. కట్టుకున్న భార్యను కిరాతకంగా కడతేర్చాడు. కన్నబిడ్డల ముందే భార్య గొంతు కోసి కిరాతకంగా…

2024 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దే విజయం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు కర్ణాటకలో పట్టం.. ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చందర్‌ రెడ్డి

న్యూ ఢల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలో 50 నియోజక వర్గాల విూదగా…