English News Headline
KCR and Himanshu Rao Attend Ganesh Puja at Erravelli Residence

Full Telugu News Article
ఎర్రవెల్లి: వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేసీఆర్తో పాటు శోభమ్మ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వినాయకుడిని పూజించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Full English News Article
Erravelli: BRS chief KCR participated in a special Ganesh Puja held at his residence in Erravelli on the occasion of Vinayaka Chavithi.
KCR was accompanied by Shobhamma and her husband, along with his grandson Kalvakuntla Himanshu Rao, during the special puja ceremony.
The family members offered prayers to Lord Ganesha with devotion as part of the Vinayaka Chavithi celebrations at the Erravelli residence.
The special prayers marked the festival celebrations at the residence, with family members participating in the religious ceremony.